తూగో జిల్లాలో అరెస్టులు అక్రమం | వి. చిట్టిబాబు

పత్రికా -ప్రకటన

తూర్పుగోదావరి జిల్లాలో దళిత సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చిన ఎస్. పి. మోనేటరింగ్ కమిటీ సభ్యులు రామేశ్వరావు గారు ఈరోజు ఉదయం ముఖ్య మంత్రి ని కలవడానికి వెళుతున్న రమేశ్వరావు గారిని అరెస్ట్ చేయటం, iftu కార్య దర్శి j. వెంకటేశ్వసరావు, rpi నాయకుడు వరప్రసాద్, హౌస్ అరెస్ట్ చేయడాన్ని, ఏనుగుపల్లి కృష్ణ ను కాకినాడ టు టౌన్ పోలీస్ లు అరెస్ట్ చేయడాన్ని పౌరహక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ ఖండిస్తుంది. డిమాండ్స్ :అరెస్టచేసినవారిని వెంటనే విడుదల చేయాలి. . అరెస్టులతో, నిర్భంధం తో ప్రజా ఉద్యమాల్ని ఆపలేరు.

వేడంగి చిట్టిబాబు పౌరహక్కులసంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రఅధ్యక్షుడు.

Comments