ఉపాను రద్దు చేయాలని నిరసన | శ్రీకాకుళం జిల్లా

దేశంలో రాష్ట్రంలో పౌర ప్రజాస్వామిక వాదులు ను కవులను కళాకారులను ఆదివాసీల హక్కుల కోసం ప్రశ్నిస్తున్న మేధావులను రచయితలను సాహితీవేత్తలను ఇతర ప్రజా సంఘ నాయకులు పైన అక్రమ కేసులు ముఖ్యంగా ఉ పా లాంటి చట్టాలు ప్రయోగించి సంవత్సరాలు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రశ్నించటం ప్రాథమిక హక్కు ఆ హక్కును పాలకులు కాలరాస్తున్నారు దీనికి నిరసనగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా మందస మండలం సొంటి పొడి లో ప్రజా సంఘాలు కరపత్రాన్ని విడుదల చేశాయి ఇందులో పౌర హక్కుల సంఘం దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం కుల నిర్మూలన పోరాట సమితి డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఇతర ప్రజా సంఘాలు పాల్గొన్నాయి

Comments