నరసింహులుకు జోహార్లు | పౌర హక్కుల సంఘం

పౌర హక్కుల సంఘం మహబూబ్ నగర్ జిల్లా కమిటీ నాయకులు ,మిత్రులు నరసింహులు మృతి బాధాకరం,ఆయన మృతి పీడిత ప్రజల కు,పౌర హక్కుల సంఘానికి తీరని లోటు,ఆయనకు కడప జిల్లా కమిటీ జోహార్లు తెలియ చేస్తున్నాం... వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నాము...

జోహార్ నరసింహులు జోహార్. అయన మరణం, పీడితప్రజలకు, హక్కులసంఘానికి తీరని లోటు, వారికుటుంబానికి పౌరహక్కులసంఘం ఏపీ, రాష్ట్ర కమిటీ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తుంది. చిట్టిబాబు, చంద్రశేఖర్

మహబూబ్ నగర్ జిల్లా పౌర హక్కుల సంఘం మాజీ కార్యదర్శి నర్సిములు మరణం పీడిత ప్రజలకు,ప్రజా ఉద్యమాలకు తీరని లోటు.వారి మృతి చాలా బాధాకరం.జోహార్ నర్సిములు

జోహార్ నర్సింహులు. అయన మరణం, పీడితప్రజలకు హక్కుల ఉద్యమానికి మరియు ప్రజా ఉద్యమాలకు తీరని లోటు, వారికుటుంబానికి పౌరహక్కులసంఘం తెలంగాణ, రాష్ట్ర కమిటీ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తుంది.


Comments