పోలీసులకే ఫైన్



2016 లొ తెలంగాణప్రజస్వామిక వేదిక నాయకులను భద్రాచలము లొ అరెస్ట్ చేసి ఛత్తీస్గఢ్ లొ 

ఆరునెలలు నిర్బంధించునందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వము ఆరు నెలలలో నిజనిర్దారన బృంద 7 గురి సభ్యులకు ఒక్కుక్కరికి లక్ష రూపాయల చొప్పున 7 లక్షలు ఆరు వారాల్లో చెల్లిన్చాలని జాతీయ మానవ హక్కుల కమిషన్,డిల్లీ ఛత్తీస్ఌగఢ్ ప్రభుత్వాన్ని మార్ఛ్ 11, 2020 న ఆదేశించినది. ఇది ప్రజాస్వామిక ఉద్యమాలకు గొప్ప విజయము. న్యాయవాదులు ప్రజాస్వామిక వాదుల మీద తప్పుడుగా కేసులునమోదు చేస్తున్న ప్రభుత్వాలకు చెంప పెట్టుగా తెలంగాణప్రజస్వామిక వేదిక అభిప్రాయపడు తున్న ది-కన్వినర్స్ కమిటి,తెలంగాణప్రజస్వామిక వేదిక.

Comments